ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​KIA Cars | కియా కారు ఇంజిన్ల చోరీ కేసులో నిందితుల అరెస్ట్

    KIA Cars | కియా కారు ఇంజిన్ల చోరీ కేసులో నిందితుల అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KIA Cars | ఆంధ్రప్రదేశ్​లోని కియా kia కంపెనీకి సంబంధించిన కార్ల ఇంజిన్ల చోరీ car engines theft కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. రెండు నెలల క్రితం కార్ల తయారీ కంపెనీలో సుమారు 940 ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిసిందే. దీనిపై కంపెనీ ప్రతినిధులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఎనిమిది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిని తీసుకుని ఢిల్లీ delhi, తమిళనాడు tamil naduకు వెళ్లారు. ఎత్తుకెళ్లిన 940 ఇంజిన్లలో 288 ఇంజిన్లను ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వాటిని రికవరీ చేయడానికి అక్కడికి వెళ్లారు. అలాగే మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...