Yellareddy | విద్యార్థులు ప్రణాళికతో చదవాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | విద్యార్థులు ప్రణాళికతో చదివి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి ఆర్​ఎల్​సీ అబ్దుల్ బషీర్ పేర్కొన్నారు. లింగంపేట్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను (Telangana Minority Boys Gurukul School) బుధవారం సందర్శించారు. విద్యార్థులను కలిసి వారికి అందుతున్న వసతులను, విద్యా సంబంధ విషయాలపై చర్చించారు. విద్యార్థులు త్వరలో జరుగబోయే బోర్డు పరీక్షలకు సరైన ప్రణాళికతో చదవాలని సూచించారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థుల […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | విద్యార్థులు ప్రణాళికతో చదివి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి ఆర్​ఎల్​సీ అబ్దుల్ బషీర్ పేర్కొన్నారు. లింగంపేట్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను (Telangana Minority Boys Gurukul School) బుధవారం సందర్శించారు.

విద్యార్థులను కలిసి వారికి అందుతున్న వసతులను, విద్యా సంబంధ విషయాలపై చర్చించారు. విద్యార్థులు త్వరలో జరుగబోయే బోర్డు పరీక్షలకు సరైన ప్రణాళికతో చదవాలని సూచించారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాలలోని వసతులను, రికార్డులను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలను సరైన విధంగా నిర్వహిస్తూ.. ఆదర్శ పాఠశాలగా రూపొందింస్తున్న ప్రిన్సిపాల్​ వెంకటరాములును అభినందించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.