Mupkal | అనారోగ్యంతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి

అక్షరటుడే,ముప్కాల్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పొన్న సంజన(15) విద్యార్థిని గతేడాది ముప్కాల్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది. 565 మార్కులతో బాసర ( Basar) ట్రిపుల్ ఐటీలో (Triple IT) సీట్ సాధించి విద్యను అభ్యసిస్తుంది. Mupkal | అనారోగ్య కారణాలతో.. కాని అనారోగ్య కారణంతో ఆదివారం రోజు మధ్యాహ్నం కళాశాలలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, ఉన్నత పాఠశాల అధ్యాపకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మంచి […]

అక్షరటుడే,ముప్కాల్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పొన్న సంజన(15) విద్యార్థిని గతేడాది ముప్కాల్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది. 565 మార్కులతో బాసర ( Basar) ట్రిపుల్ ఐటీలో (Triple IT) సీట్ సాధించి విద్యను అభ్యసిస్తుంది.

Mupkal | అనారోగ్య కారణాలతో..

కాని అనారోగ్య కారణంతో ఆదివారం రోజు మధ్యాహ్నం కళాశాలలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, ఉన్నత పాఠశాల అధ్యాపకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఇలా అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.