Andeshri | కవి, రచయిత డాక్టర్ అందెశ్రీ సంస్మరణ సభ

అక్షరటుడే, ఇందూరు: Andeshri | కవి, రచయిత డాక్టర్​ అందెశ్రీ (Poet and writer Dr. Andesri) సంస్మరణ సభను మంగళవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయంలో (district library) నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి (Samskara Bharathi) ప్రతినిధులు, ఇందూరు కవులు, రచయితలు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ తన రచనల ద్వారా ఊపిరి పోశారని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి […]

అక్షరటుడే, ఇందూరు: Andeshri | కవి, రచయిత డాక్టర్​ అందెశ్రీ (Poet and writer Dr. Andesri) సంస్మరణ సభను మంగళవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయంలో (district library) నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి (Samskara Bharathi) ప్రతినిధులు, ఇందూరు కవులు, రచయితలు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ తన రచనల ద్వారా ఊపిరి పోశారని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి ప్రతినిధులు గంట్యాల ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కవులు వీపి చందన్ రావ్, గణపతి అశోక్ శర్మ, రమణాచారి, శారదా హన్మాండ్లు, కాసర్ల నరేష్ రావ్, సిర్ప లింగం, జనగామ చంద్రశేఖర శర్మ, రఘు, మాధురి, వరలక్ష్మి, జయప్రద, బెజుగం శ్రీకాంత్, జాగృతి తదితరులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.