Pothangal | కుక్కను తప్పించబోయి రోడ్డుపై పడి ఒకరి మృతి

అక్షరటుడే, కోటగిరి: Pothangal | కుక్కను తప్పించబోయి ఓ వ్యక్తి రోడ్డుపై పడి మృతి చెందాడు. ఈ ఘటన పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో (Pothangal village) శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ (Sub-Inspector Sunil) తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ మండలం సలాబత్​పూర్​ గ్రామానికి చెందిన షేక్ ఖాసిం (42) కూరగాయలు కొనడానికి పోతంగల్​కు వస్తుండగా కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించబోయిన ఖాసిం రోడ్డుపై పడిపోయాడు. దీంతో స్పందించిన స్థానికులు అతడిని నిజామాబాద్​ […]

అక్షరటుడే, కోటగిరి: Pothangal | కుక్కను తప్పించబోయి ఓ వ్యక్తి రోడ్డుపై పడి మృతి చెందాడు. ఈ ఘటన పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో (Pothangal village) శుక్రవారం చోటుచేసుకుంది.

ఎస్సై సునీల్ (Sub-Inspector Sunil) తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ మండలం సలాబత్​పూర్​ గ్రామానికి చెందిన షేక్ ఖాసిం (42) కూరగాయలు కొనడానికి పోతంగల్​కు వస్తుండగా కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించబోయిన ఖాసిం రోడ్డుపై పడిపోయాడు. దీంతో స్పందించిన స్థానికులు అతడిని నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఆయన కుటుంబీకురాలు షేక్ హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.