Nasrullabad | జీవితంపై విరక్తితో వృద్ధుని బలవన్మరణం

అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | జీవితంపై విరక్తితో వృద్ధుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్​ మండలంలో (Nasrullabad mandal) చోటుచేసుకుంది. ఎస్సై రాఘవేందర్ (Sub-Inspector Raghavendra) తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్​ మండలం నెమ్లి గ్రామానికి చెందిన చిట్టి వీరయ్య (72) కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. అలాగే కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోవడం.. ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది నెమ్లి అటవీప్రాంతంలో (Nemli forest area) చెట్టుకు ఉరి […]

అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | జీవితంపై విరక్తితో వృద్ధుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్​ మండలంలో (Nasrullabad mandal) చోటుచేసుకుంది.

ఎస్సై రాఘవేందర్ (Sub-Inspector Raghavendra) తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్​ మండలం నెమ్లి గ్రామానికి చెందిన చిట్టి వీరయ్య (72) కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. అలాగే కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోవడం.. ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది నెమ్లి అటవీప్రాంతంలో (Nemli forest area) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.