Homeజిల్లాలునిజామాబాద్​Mountaineer Poorna | మాలవత్​ పూర్ణను పరామర్శించిన మంత్రి సీతక్క

Mountaineer Poorna | మాలవత్​ పూర్ణను పరామర్శించిన మంత్రి సీతక్క

పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణను గురువారం ఇన్​ఛార్జి మంత్రి ధనసరి సీతక్క పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి దేవిదాస్ మరణించడంతో ఆమె కుటుంబాన్ని ఓదార్చారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Mountaineer Poorna | పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణను గురువారం ఇన్​ఛార్జి మంత్రి ధనసరి సీతక్క (Minister in-charge Dhanasari Seethakka) పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి దేవిదాస్ మరణించారు.

ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఇన్​ఛార్జి మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా అండగా ఉంటానని హామీనిచ్చారు. ఇన్​ఛార్జి మంత్రితోపాటు నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి (Rural MLA Dr. Bhupathi Reddy), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.