SRSP | చేపపిల్లల పంపిణీలో కోతలపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం

అక్షరటుడే, ముప్కాల్: SRSP | మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీలో కోత విధించడం సరైంది కాదని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. ఎస్సారెస్పీలో సోమవారం చేపపిల్లలను వదిలే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) 1.74 కోట్ల చేప పిల్లలకు బదులుగా కేవలం 83 లక్షలు మాత్రమే సరఫరా చేసిందన్నారు. రొయ్య పిల్లలను పూర్తిగా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో చేప,రొయ్య పిల్లలతో […]

అక్షరటుడే, ముప్కాల్: SRSP | మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీలో కోత విధించడం సరైంది కాదని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. ఎస్సారెస్పీలో సోమవారం చేపపిల్లలను వదిలే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) 1.74 కోట్ల చేప పిల్లలకు బదులుగా కేవలం 83 లక్షలు మాత్రమే సరఫరా చేసిందన్నారు.

రొయ్య పిల్లలను పూర్తిగా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో చేప,రొయ్య పిల్లలతో పాటు మోపెడ్‌లు, వలలు, వాహనాలు, సంఘ భవనాలు వంటి అనేక సౌకర్యాలు మత్స్యకారులకు (fishermen) అందించామని గుర్తుచేశారు. అలాగే గతంలో ఇవ్వని 70 లక్షల రొయ్య పిల్లలతో కలిపి మొత్తంగా 1.40 కోట్లు తప్పనిసరిగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.