Yellareddy MLA | భీమేశ్వరాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy MLA | తాడ్వాయి మండలంలోని (Tadwai Mandal) సంతాయిపేటలో గల భీమేశ్వరాలయం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు (MLA Madan Mohan Rao) కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతిని (IAS) కలిశారు. భీమేశ్వర స్వామి ఆలయ (Bhimeshwara Swamy Temple) అభివృద్ధి కోసం మౌలిక వసతుల పనులను వెంటనే మంజూరు చేయాలని […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy MLA | తాడ్వాయి మండలంలోని (Tadwai Mandal) సంతాయిపేటలో గల భీమేశ్వరాలయం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు (MLA Madan Mohan Rao) కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతిని (IAS) కలిశారు.

భీమేశ్వర స్వామి ఆలయ (Bhimeshwara Swamy Temple) అభివృద్ధి కోసం మౌలిక వసతుల పనులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాడ్వాయి – సంతాయిపేట్ రహదారి నుంచి ఆలయానికి వెళ్లే అప్రోచ్ రోడ్డును బాగు చేయాలన్నారు. పర్యాటక వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ షెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయ అభివృద్ధికి TGTDC MD వల్లూరు క్రాంతి సానుకూలంగా స్పందించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.