Hyderabad | ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్‌ పాయిజన్.. ఒకరి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​(Hyderabad)లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి (Erragadda Mental Hospital)లో మంగళవారం పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్​ పాయిజన్​తో 30 మంది రోగులు అనారోగ్యం బారిన పడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కరణ్‌ అనే రోగి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అస్వస్థతకు గల కారణాలపై ఆరాతీసింది. ఆస్పత్రి అధికారులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​(Hyderabad)లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి (Erragadda Mental Hospital)లో మంగళవారం పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్​ పాయిజన్​తో 30 మంది రోగులు అనారోగ్యం బారిన పడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కరణ్‌ అనే రోగి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అస్వస్థతకు గల కారణాలపై ఆరాతీసింది. ఆస్పత్రి అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.