Homeక్రైంHyderabad | ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్‌ పాయిజన్.. ఒకరి మృతి

Hyderabad | ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్‌ పాయిజన్.. ఒకరి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​(Hyderabad)లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి (Erragadda Mental Hospital)లో మంగళవారం పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్​ పాయిజన్​తో 30 మంది రోగులు అనారోగ్యం బారిన పడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కరణ్‌ అనే రోగి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అస్వస్థతకు గల కారణాలపై ఆరాతీసింది. ఆస్పత్రి అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

Must Read
Related News