Bodhan Municipality | మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల

అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | మున్సిపల్ ఎన్నికల (municipal elections) నేపథ్యంలో బోధన్​ పట్టణంలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. మున్సిపల్​ కమిషనర్​ జాదవ్​ కృష్ణ (Municipal Commissioner Jadhav Krishna) ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాను మున్సిపాలిటీలో సోమవారం విడుదల చేశారు. Bodhan Municipality | 38వార్డులకు గాను.. బోధన్ మున్సిపాలిటీలో (Bodhan municipality) 38 వార్డులకు గాను 69,426 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 35,728 మహిళా ఓటర్లు 33,697 మంది పురుష […]

అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | మున్సిపల్ ఎన్నికల (municipal elections) నేపథ్యంలో బోధన్​ పట్టణంలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. మున్సిపల్​ కమిషనర్​ జాదవ్​ కృష్ణ (Municipal Commissioner Jadhav Krishna) ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాను మున్సిపాలిటీలో సోమవారం విడుదల చేశారు.

Bodhan Municipality | 38వార్డులకు గాను..

బోధన్ మున్సిపాలిటీలో (Bodhan municipality) 38 వార్డులకు గాను 69,426 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 35,728 మహిళా ఓటర్లు 33,697 మంది పురుష ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. అయితే గతంలో విడుదల చేసిన ముసాయిదా జాబితాపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఓటర్లు వార్డులు దాటిపోయాయి. వీటిపై వివిధ పార్టీల నాయకులు అభ్యంతరాలు సైతం తెలిపారు. మరి ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాను సవరించారా లేదా తెలియాల్సి ఉంది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.