Mendora | వెల్గటూర్‌లో కరెంట్ షాక్‌తో రైతు మృతి

అక్షరటుడే, మెండోరా: Mendora | విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా మండలం (Mendora mandal) వెల్గటూర్​లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్​ గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (59) ఉదయం పొలంలోని మోటార్ స్టార్ట్ చేయబోగా కరెంట్ షాక్ (electric shock) తగిలి మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మృతి చెందాడని మస్తాన్ కుమారుడు షేక్ సలీం […]

అక్షరటుడే, మెండోరా: Mendora | విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా మండలం (Mendora mandal) వెల్గటూర్​లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్​ గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (59) ఉదయం పొలంలోని మోటార్ స్టార్ట్ చేయబోగా కరెంట్ షాక్ (electric shock) తగిలి మృతి చెందాడు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మృతి చెందాడని మస్తాన్ కుమారుడు షేక్ సలీం ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.