ePaper
More
    Homeఅంతర్జాతీయంGreece Earthquake | గ్రీస్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Greece Earthquake | గ్రీస్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Greece Earthquake | వరుస భూకంపాలతో గ్రీస్​ అతలాకుతలం అవుతోంది. బుధవారం రాత్రి గ్రీస్​లోని కాసోస్ దీవి సమీపంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్​ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. భూకంప కేంద్రం 62.5 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే భూకంపం దాటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ భూకంపం రావడంతో అధికారులు ముందస్తుగా సునామీ హెచ్చరికలు (tsunami warnings) జారీ చేస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాలని సూచిస్తున్నారు.

    READ ALSO  Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    Latest articles

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    More like this

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...