Panchayat Election | కామారెడ్డి జిల్లాలో 56.71 శాతం పోలింగ్ నమోదు

అక్షరటుడే, కామారెడ్డి : Panchayat Election | జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 21.49 శాతం నమోదైన ఓటింగ్​ నమోదు కాగా.. ఉదయం 11 గంటల వరకు 56. 71 శాతానికి చేరింది. Panchayat Election | బాన్సువాడ డివిజన్​.. జిల్లాలోని బాన్సువాడ (Banswada) డివిజన్ పరిధిలో మొత్తం 1,90,296 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 1,07,923 మంది ఓటర్లు […]

అక్షరటుడే, కామారెడ్డి : Panchayat Election | జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 21.49 శాతం నమోదైన ఓటింగ్​ నమోదు కాగా.. ఉదయం 11 గంటల వరకు 56. 71 శాతానికి చేరింది.

Panchayat Election | బాన్సువాడ డివిజన్​..

జిల్లాలోని బాన్సువాడ (Banswada) డివిజన్ పరిధిలో మొత్తం 1,90,296 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 1,07,923 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్సువాడ మండలంలో 57.55 శాతం, బిచ్కుంద (Bichkunda) మండలంలో 61.78 శాతం, బీర్కూర్ మండలంలో 51.13 శాతం, డొంగ్లీ మండలంలో 63.57 శాతం, జుక్కల్ మండలంలో (Jukkal Mandal) 52.25 శాతం, మద్నూర్ మండలంలో 53.37 శాతం, నస్రుల్లాబాద్​ మండలంలో 55.82 శాతం, పెద్దకొడప్​గల్ మండలంలో 64.40 శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.