Ration Rice | 29 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Ration Rice | అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని (ration rice) పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగర (Nizamabad city) శివారులో దాదాపు 29 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఆ లారీని రూరల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. నిర్మల్ జిల్లా చించోలి మాజిద్ అనే రైస్ మిల్లు నుంచి నిజామాబాద్​కు (Nirmal district to Nizamabad) తరలిస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేసి లారీని పట్టుకున్నారు. రైస్ […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Ration Rice | అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని (ration rice) పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగర (Nizamabad city) శివారులో దాదాపు 29 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఆ లారీని రూరల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

నిర్మల్ జిల్లా చించోలి మాజిద్ అనే రైస్ మిల్లు నుంచి నిజామాబాద్​కు (Nirmal district to Nizamabad) తరలిస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేసి లారీని పట్టుకున్నారు. రైస్ మిల్లులకు అడ్డా అయినా కాలూరు రోడ్డులో గల పార్కింగ్ వద్ద నిలిపి ఉంచిన లారీలో తనిఖీలు చేశారు. అందులో 29 టన్నుల రేషన్​ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.