Bheemgal Mandal | బాధిత కుటుంబాలకు పరామర్శ

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | మండలంలోని చేంగల్‌ గ్రామంలో (Chengal village) పలు బాధిత కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర కో–ఆపరేటివ్‌ యూనియన్‌ సంస్థ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి (Manala Mohan Reddy) గురువారం పరామర్శించారు. కమ్మర్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్‌ జీవన్‌ తాత పెద్ద గంగారాం ఇటీవల మృతిచెందగా, ఈ మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ కార్యకర్త తూర్పు శ్రీధర్‌ తండ్రి నడిపి గంగారాం మృతిచెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించారు. […]

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | మండలంలోని చేంగల్‌ గ్రామంలో (Chengal village) పలు బాధిత కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర కో–ఆపరేటివ్‌ యూనియన్‌ సంస్థ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి (Manala Mohan Reddy) గురువారం పరామర్శించారు. కమ్మర్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్‌ జీవన్‌ తాత పెద్ద గంగారాం ఇటీవల మృతిచెందగా, ఈ మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు.

అలాగే కాంగ్రెస్‌ కార్యకర్త తూర్పు శ్రీధర్‌ తండ్రి నడిపి గంగారాం మృతిచెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ సర్పంచ్‌ కట్కం చిన్నారెడ్డి పెద్ద కొడుకు వంశీరెడ్డి మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన వెంట మండల అధ్యక్షుడు బొదిరే స్వామి, మాజీ ఎంపీపీ సురేందర్, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, భోజగౌడ్, గోపి, యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, బాల్కొండ అధ్యక్షుడు చరణ్‌ గౌడ్, బీసీ సెల్‌ అధ్యక్షుడు రాజు, దుమాల రాజు, నూతుల రమేష్, నల్లూరి శ్రీను, శ్యామ్‌ రాజ్, దొనకంటి రాజేష్, రవి, తదితరులున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...