అక్షరటుడే, బోధన్: Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) భాగంగా ఏకగ్రీవాలు జోరందుకున్నాయి.
బోధన్ నియోజకవర్గంలో (Bodhan constituency) నామినేషన్ల ఉపసంహరణ బుధవారం ముగిసింది. చివరిరోజు సర్పంచ్, వార్డు మెంబర్ల (sarpanch and ward members) పదవులను ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు జోరుగా మంతనాలు జరిపారు. ఈ మేరకు పలు గ్రామాల్లో పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
Local Body Elections | వర్ని మండలంలో..
వర్నిమండలలోని పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రూప్లానాయక్ తండా, సిద్దాపూర్, వకీల్ ఫారం, ఆఫాందిఫారం, సైదాపూర్, రాజ్పేట్, ఛలక్తండా, చింతల్పేట్ తండా, మల్లారం ఏకగ్రీవాలయ్యాయి.
బోధన్ మండలంలో..
మావందికలాన్, భూలక్ష్మిక్యాంప్, పెంటాకలాన్, పెంటాకుర్దు క్యాంప్ ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు.
సాలూర మండలంలో..
సాలూరా క్యాంప్, సాలంపాడ్, ఫతేపూర్ మూడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.
కోటగిరిలో..
రాంపూర్, అడ్కాస్పల్లి, సుద్దులం తండా, వల్లభాపూర్, దేవునిగుట్ట తండా.
చందూర్లో..
చందూర్ మండలంలో లక్ష్మాపూర్, కారేగాం ఏకగ్రవమయ్యాయి.
పోతంగల్..
పీఎస్ఆర్ నగర్ గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
ఎడపల్లిలో..
బాపూనగర్.
నవీపేట్ మండలంలో..
నారాయణపూర్ గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
