ePaper
More
    Homeక్రైంMussoorie | ప్రాణాలు తీసిన ట్రాఫిక్​ జామ్​

    Mussoorie | ప్రాణాలు తీసిన ట్రాఫిక్​ జామ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mussoorie | ట్రాఫిక్​ జామ్​తో సరైన సమయంలో ఆస్పత్రికి వెళ్లలేక ఓ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​(Uttarakhand)లోని ముస్సోరీ (Mussoorie)లో చోటు చేసుకుంది.

    ఢిల్లీకి చెందిన కమల్ కిషోర్ టాండన్(62) జూన్ 5న తన కుటుంబంతో కలిసి ముస్సోరీకి వచ్చాడు. మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం ఆయన ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. వాతావరణంలో మార్పు, వర్షాల కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు కమల్ కిషోర్ మేనల్లుడు అర్జున్ కపూర్ తెలిపారు.

    అయితే వెంటనే ఆయనను సమీపంలోని లాండోర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ముస్సోరీలో భారీ ట్రాఫిక్​ జామ్ (Traffic Jam)​ కావడంతో ఆయన సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక మృతి చెందాడు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...