Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఇటీవలే మొదటి విడత జనహిత పాదయాత్ర విజయవంతంగా ముగించారు. మరో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మహేష్​ కుమార్​ గౌడ్​ ప్రకటించారు. ఈ నెల (ఆగస్టు) 24వ తేదీ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేపడుతున్నట్లు ప్రకటించారు. Janahita Padayatra : […]

అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఇటీవలే మొదటి విడత జనహిత పాదయాత్ర విజయవంతంగా ముగించారు. మరో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మహేష్​ కుమార్​ గౌడ్​ ప్రకటించారు.

ఈ నెల (ఆగస్టు) 24వ తేదీ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేపడుతున్నట్లు ప్రకటించారు.

Janahita Padayatra : ఆరంభం ఇక్కడి నుంచే..

ఆగస్టు 24వ తేదీన చొప్పదండి నియోజకవర్గం(Choppadandi constituency)లో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది.

మరుసటి రోజు అంటే.. 25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం చేపడతారు. ఉదయం 10.30 గంటలకు నుంచి కరీంనగర్ జిల్లా(Karimnagar district) కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తారు.

అదే రోజు అంటే.. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గం(Vardhannapet constituency)లో జనహిత పాదయాత్ర చేపడతారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

మళ్లీ 26వ తేదీన ఉదయం 7 నుంచి 9 గంటల వరకు యథావిధిగా శ్రమదానం చేపడతారు. అదే రోజు ఉదయం 10.30 గంటలకు వరంగల్ జిల్లా (Warangal district) కార్యకర్తల సమ్మేళనం ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ (Jubilee Hills constituency) కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...