ePaper
More
    Homeభక్తిTIRUMALA | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    TIRUMALA | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే నేరుగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. నిన్న వేంకటేశ్వర స్వామిని 78,177 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.53 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...