Nizamabad City | చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్​

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు. Nizamabad City | పూసలగల్లీలో చోరీ.. నగరంలోని (Nizamabad City) పూసలగల్లీలో ఓ ఇంట్లో చోరీ జరగగా.. వన్​టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ పుటేజీ, సాంకేతిక, ఫింగర్​ ప్రింట్స్ ​(Finger prints) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనంతరం […]

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు.

Nizamabad City | పూసలగల్లీలో చోరీ..

నగరంలోని (Nizamabad City) పూసలగల్లీలో ఓ ఇంట్లో చోరీ జరగగా.. వన్​టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ పుటేజీ, సాంకేతిక, ఫింగర్​ ప్రింట్స్ ​(Finger prints) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇంటెలిజెన్స్​ సమాచారంతో ముగ్గురు నిందితులు సతీష్​నగర్​కు చెందిన షేక్​ సాదిక్​, గాజుల్​పేట్​కు (Gajulpet) చెందిన మరాటి మాధవ్​, వెంగల్​రావ్ నగర్​ కాలనీకి చెందిన షేక్​ ఇస్మాయిల్​ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్​హెచ్​వో తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...