TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్‌ (Bandi Sanjay) గెలిచేవారు కాదని మహేష్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక్క MP సీటు కూడా గెలిచేది కాదన్నారు. TPCC Chief Mahesh : దేవుడి పేరుతో ఓట్లు అడగలేదు.. బీజేపీలా […]

అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు.

దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్‌ (Bandi Sanjay) గెలిచేవారు కాదని మహేష్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక్క MP సీటు కూడా గెలిచేది కాదన్నారు.

TPCC Chief Mahesh : దేవుడి పేరుతో ఓట్లు అడగలేదు..

బీజేపీలా తాము దేవుడి పేరుతో ఓట్లు అడగలేదని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. బీజేపీకి ఎన్నికలు ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడని ఆరోపించారు.

BCల గురించి బండి సంజయ్‌ మాట్లాడటం లేదన్నారు. BC బిల్లు (BC bill) పై మాట్లాడకుండా ముఖం చాటేశారని మహేష్‌గౌడ్ ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ BC కాదని, ఒక దేశ్‌ముఖ్, దొర మహేష్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...