More
    Homeఆంధ్రప్రదేశ్​Godavari Express | గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 11 తులాల బంగారం చోరీ

    Godavari Express | గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 11 తులాల బంగారం చోరీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Godavari Express : గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో godavari express train 11 తులాల బంగారం భారీ చోరీ జరిగింది. ఏ1 కోచ్‌లో A1 coach దుండగులు 11 తులాల బంగారం gold theft అపహరించారు. ఈమేరకు సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పీఎస్‌లో secundrabad railway station బాధితులు ఫిర్యాదు చేశారు. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ vizag to hyd వస్తుండగా గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

    కాగా, ఇదే నెల(ఏప్రిల్​)10వ తేదీన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని దుండగులు అపహరించారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన నాగరత్నం అనే మహిళ హైదరాబాద్​ వస్తుండగా.. 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఉన్న హ్యాండ్‌ ను మాయం చేశారు.

    More like this

    gold price rise | ప‌సిడి ధర ప‌రుగులు.. ఈ రోజు ఎంతంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: gold price rise | పసిడి ప‌రుగులు Gold Price పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్...

    Srilanka beat Bangladesh | ఆసియా కప్ 2025: బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయం…హసరంగా, నిస్సంక మెరుపులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srilanka beat Bangladesh | ఆసియా కప్ – 2025 టోర్నమెంట్‌ (Asia Cup 2025...

    September 14 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 14 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 14,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...