Municipal Elections | ప్రజల మద్దతు ఉన్న వారికే పార్టీ టికెట్​..

అక్షరటుడే, ఆర్మూర్ : Municipal Elections | కాంగ్రెస్ పార్టీ (Congress Party) సర్వేలో ప్రజల మద్దతు ఉన్నవారికే మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫాం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పెద్దలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలపై నిజామాబాద్ పార్లమెంటరీ (Nizamabad Parliamentary) స్థాయి సమావేశాన్ని గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్​లో (Gandhi Bhavan) నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Municipal […]

అక్షరటుడే, ఆర్మూర్ : Municipal Elections | కాంగ్రెస్ పార్టీ (Congress Party) సర్వేలో ప్రజల మద్దతు ఉన్నవారికే మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫాం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పెద్దలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలపై నిజామాబాద్ పార్లమెంటరీ (Nizamabad Parliamentary) స్థాయి సమావేశాన్ని గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్​లో (Gandhi Bhavan) నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Municipal Elections | అభిప్రాయ సేకరణ..

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మున్సిపల్ ఎన్నికలపై ఆర్మూర్ ప్రాంత నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్​ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మాజీమంత్రి మoడవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్, ఏబీ చిన్న (శ్రీనివాస్), ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబాగౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్, సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, మారుతి రెడ్డి పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...