HomeతెలంగాణDPO Nizamabad | పన్నులు వందశాతం వసూలు చేయాలి

DPO Nizamabad | పన్నులు వందశాతం వసూలు చేయాలి

- Advertisement -

అక్షరటుడే ఇందల్వాయి: DPO Nizamabad | గ్రామాల్లో వందశాతం పన్ను వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్​ సూచించారు. ఇందల్వాయి మండల ప్రజాపరిషత్​ కార్యాలయాన్ని (Mandal Praja Parishad) బుధవారం తనిఖీ చేశారు. జీపీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, ఎంపీవో రాజ్​కాంత్​, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.