అక్షరటుడే ఇందల్వాయి: DPO Nizamabad | గ్రామాల్లో వందశాతం పన్ను వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. ఇందల్వాయి మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని (Mandal Praja Parishad) బుధవారం తనిఖీ చేశారు. జీపీ...
అక్షరటుడే, బోధన్: ఎడపల్లి తహశీల్దార్, ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్కు సిఫార్సు చేశారు. మంగళవారం ఎడపల్లిలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో...