అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) Enforcement Directorate (ED) తీరుపై అత్యున్నత న్యాయస్థానం Supreme Court సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టులు arrest చేయడం ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించింది. ఎవిడెన్స్లు without evidence లేకుండానే తప్పుడు కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. ప్రతీ స్కామ్లోనూ every scam ఈడీ ED తీరు ఇలానే ఉందని తలంటింది.
ఛత్తీస్గడ్లో Chhattisgarh మద్యం కుంభకోణం కేసులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై bail petition సుప్రీంకోర్టు Supreme Court సోమవారం విచారణ చేపట్టింది. 2019 నుంచి 2022 మధ్య ఛత్తీస్గఢ్లో భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ Congress government హయాంలో జరిగిన మద్యం liquor అమ్మకాలలో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ ఎంటరైంది.
భూపేశ్ బాఘేల్ ప్రభుత్వ హయాంలో రూ.2,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ Enforcement Directorate ఆరోపించింది. ఈ అక్రమాల వెనుక రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు senior state government officials, ప్రైవేట్ సంస్థలు private companies, రాజకీయ నేతల political leaders సిండికేట్ ఉందని తెలిపింది. ఇందులో మనీలాండరింగ్ కూడా జరిగిందని పేర్కొంది.
Supreme Court | ఆధారాలేవి?
ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు Supreme Court ఈడీపై ED ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడంపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ Justice Ujjal Bhuyan, జస్టిస్ ఓకాతో Justice Oka కూడిన ధర్మాసనం మండిపడింది. “మేము ఎన్నో ఈడీ కేసులు ED cases చూస్తున్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటైందని” జస్టిస్ AS ఓకా వ్యాఖ్యానించారు. “మేము అనేక ఈడీ కేసులను ED cases చూశాము. ED ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోంది. ఇది ఒక నమూనాగా మారింది” అని తెలిపారు. నిందితుడు అక్రమంగా illegally రూ.40 కోట్లు సంపాదించాడని ఈడీ ED ఆరోపించిందని గుర్తు చేసిన జస్టిస్ ఓకా Justice Oka.. ఆ డబ్బులు ఎటు పోయాయని ప్రశ్నించారు. “ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్పలేరు, ఈ వ్యక్తికి, ఏ కంపెనీకి మధ్య ఎటువంటి సంబంధాన్ని మీరు చూపించలేరు” అని మండిపడ్డారు.
Supreme Court | ఛత్తీస్గడ్ ప్రభుత్వంపైనా ఆగ్రహం
ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై Chhattisgarh government సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిని accuse ఎంతకాలం జైలులో ఉంచుతారని ప్రశ్నించింది. “దర్యాప్తు దాని స్వంత వేగంతో సాగుతుంది. మూడు ఛార్జిషీట్లు charge sheets దాఖలయ్యాయి. అయినా మీరు ఆ వ్యక్తిని కస్టడీలో custod ఉంచడం ద్వారా వాస్తవంగా శిక్ష విధిస్తున్నారు. మీరు ఈ ప్రక్రియను శిక్షగా మార్చారు. ఇది ఉగ్రవాద లేదా ట్రిపుల్ మర్డర్ కేసు కాదు” అని బెంచ్ వ్యాఖ్యానించింది.