ePaper
More
    HomeతెలంగాణNizamabad collector | విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

    Nizamabad collector | విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad collector | విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉపయోగపడతామయని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. జిల్లా కేంద్రంలోని హెచ్​పీఎస్​లో కొనసాగుతున్న ట్రైనింగ్ ​క్లాసులను (Teachers training classes) ఆయన పరిశీలించారు. గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. కలెక్టర్​ వెంట డీఈవో అశోక్​ (DEO Ashok) తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...