Terror Attack | పర్యాటకుల కోసం కశ్మీర్​ నుంచి ప్రత్యేక రైలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | జమ్మూకశ్మీర్​లోని పహల్గామ్​ pahalgam లో పర్యాటకులపై ఉగ్రవాదులు terrorists  దాడి చేసి 28 మందిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడితో దేశం మొత్తం ఉలికిపడింది. ముఖ్యంగా జమ్ము కశ్మీర్​లో ఉన్న పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరిన్ని దాడులకు అవకాశం ఉందని కేంద్ర నిఘా బృందాలు Central Intelligence Agencies హెచ్చరించడంతో అక్కడి నుంచి పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో రైల్వే శాఖ Railway […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | జమ్మూకశ్మీర్​లోని పహల్గామ్​ pahalgam లో పర్యాటకులపై ఉగ్రవాదులు terrorists  దాడి చేసి 28 మందిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడితో దేశం మొత్తం ఉలికిపడింది. ముఖ్యంగా జమ్ము కశ్మీర్​లో ఉన్న పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరిన్ని దాడులకు అవకాశం ఉందని కేంద్ర నిఘా బృందాలు Central Intelligence Agencies హెచ్చరించడంతో అక్కడి నుంచి పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో రైల్వే శాఖ Railway Department పర్యాటకుల tourists కోసం ప్రత్యేక రైలు special train నడుపుతోంది.

కశ్మీర్​లో చిక్కుకున్న పర్యాటకులు ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే విమానాల్లో రద్దీ నేపథ్యంలో టికెట్​ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రైల్వేశాఖ సెకండ్ క్లాస్ రిజర్వేషన్ లేని ప్రత్యేక రైలును జమ్మూ డివిజన్​లోని కాత్రా katra నుంచి ఢిల్లీ Delhiకి నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రైలు గురువారం మధ్యాహ్నం 1.30గంటలకు కాత్రా నుంచి బయలు దేరింది.

రైల్వేలు పర్యాటకులకు సహాయం కోసం హెల్ప్ డెస్క్‌ Help Deskలను సైతం ఏర్పాటు చేశాయి. రైలు షెడ్యూల్‌లు, ప్రయాణీకుల సేవల కోసం జమ్మూ తావి, కాట్రా స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. జమ్మూ తావి హెల్ప్‌లైన్ నంబర్ 0191-2470116. కాట్రా, ఉధంపూర్‌లోని పర్యాటకులు సాయం కోసం 01991-234876 , 7717306616 ఈ నంబర్లకు ఫోన్​ చేయొచ్చు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...