Bar Association | న్యాయవాదుల సమస్యలను పరిష్కరించండి

అక్షరటుడే, కామారెడ్డి: Bar Association | న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ (Chairman of Telangana Bar Council) నర్సింహారెడ్డిని జిల్లా న్యాయవాదులు కోరారు. గురువారం హైదరాబాద్​లో అన్ని జిల్లాల అధ్యక్షులతో న్యాయవాదుల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డికి కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ (Kamareddy District Bar Association) అధ్యక్షుడు నంద రమేష్ వినతిపత్రం అందజేశారు. బార్ కౌన్సిల్ తరపున న్యాయవాదులకు డెత్ బెనిఫిట్స్ […]

అక్షరటుడే, కామారెడ్డి: Bar Association | న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ (Chairman of Telangana Bar Council) నర్సింహారెడ్డిని జిల్లా న్యాయవాదులు కోరారు. గురువారం హైదరాబాద్​లో అన్ని జిల్లాల అధ్యక్షులతో న్యాయవాదుల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డికి కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ (Kamareddy District Bar Association) అధ్యక్షుడు నంద రమేష్ వినతిపత్రం అందజేశారు. బార్ కౌన్సిల్ తరపున న్యాయవాదులకు డెత్ బెనిఫిట్స్ రూ. 6 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచాలని కోరారు. హెల్త్ కార్డుల పరిమితి రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని, అదేవిధంగా నోటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...