Yellareddy | ఎల్లారెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా సిద్ధిశ్రీధర్

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి (Yellareddy) మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా సిద్ధిశ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి (Election Officer) దిగంబర్ తెలిపారు. అధ్యక్ష పదవికి సిద్ది శ్రీధర్, ముత్యపు కిరణ్ ఇద్దరు నామినేషన్లు వేయగా ముత్యపు కిరణ్ నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో శ్రీధర్​ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్య వైశ్య సంఘం (Arya Vaishya Sangham)జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలగేషన్, జిల్లా కార్యదర్శి ముత్యపు సుదర్శన్ తదితరులు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి (Yellareddy) మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా సిద్ధిశ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి (Election Officer) దిగంబర్ తెలిపారు. అధ్యక్ష పదవికి సిద్ది శ్రీధర్, ముత్యపు కిరణ్ ఇద్దరు నామినేషన్లు వేయగా ముత్యపు కిరణ్ నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో శ్రీధర్​ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్య వైశ్య సంఘం (Arya Vaishya Sangham)జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలగేషన్, జిల్లా కార్యదర్శి ముత్యపు సుదర్శన్ తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...