Gandhari | గొల్లాడి తండాలో సర్పంచ్​, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీర్మానం

అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలం గొల్లాడి తండావాసులు సర్పంచ్​తో పాటు వార్డు మెంబర్ల ఏకగ్రీవ ఎన్నికకు తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం సర్పంచ్​, వార్డు మెంబర్లందరినీ ఏకగ్రీవం చేస్తూ తీర్మానించుకున్నారు. Gandhari | గొల్లాడి తండా పంచాయతీ.. గొల్లాడి తండా గ్రామపంచాయతీ (Golladi Thanda Gram Panchayat) సర్పంచ్​గా అంకోత్ సవిత గణేష్, ఉపసర్పంచ్​గా బస్సీ భారత్య, వార్డు మెంబర్లుగా బస్సీ సంగీత్ ధన్​రాజ్, కేతావత్ శ్రీనివాస్, అంగోద్ బులి సైవారం, బస్సీ […]

అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలం గొల్లాడి తండావాసులు సర్పంచ్​తో పాటు వార్డు మెంబర్ల ఏకగ్రీవ ఎన్నికకు తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం సర్పంచ్​, వార్డు మెంబర్లందరినీ ఏకగ్రీవం చేస్తూ తీర్మానించుకున్నారు.

Gandhari | గొల్లాడి తండా పంచాయతీ..

గొల్లాడి తండా గ్రామపంచాయతీ (Golladi Thanda Gram Panchayat) సర్పంచ్​గా అంకోత్ సవిత గణేష్, ఉపసర్పంచ్​గా బస్సీ భారత్య, వార్డు మెంబర్లుగా బస్సీ సంగీత్ ధన్​రాజ్, కేతావత్ శ్రీనివాస్, అంగోద్ బులి సైవారం, బస్సీ కంసల్య చమున, బస్సు రవీందర్ ధరాత్ హుకినీ భాయ్, బస్సీ హరిలను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Related articles

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.