Aloor | ఆలూర్​లో దొంగల బీభత్సం.. భారీగా బంగారం, వెండి, నగదు అపహరణ

అక్షరటుడే, ఆర్మూర్: Aloor | ఆలూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి భారీగా బంగారం (Gold), వెండి (Silver), నగదు అపహరించారు. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్​కు (Aloor) చెందిన పుల్లెల రాము అతని భార్య పిల్లలతో సహా నవంబర్ 27 గురువారం మధ్యాహ్నం వారి మామ దినకర్మలకు వేరే ఊరికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం ధ్వంసం చేసి కనబడింది. […]

అక్షరటుడే, ఆర్మూర్: Aloor | ఆలూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి భారీగా బంగారం (Gold), వెండి (Silver), నగదు అపహరించారు.

బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్​కు (Aloor) చెందిన పుల్లెల రాము అతని భార్య పిల్లలతో సహా నవంబర్ 27 గురువారం మధ్యాహ్నం వారి మామ దినకర్మలకు వేరే ఊరికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం ధ్వంసం చేసి కనబడింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులగొట్టి అందులో ఉన్న 14 తులాల బంగారం, సుమారు అర కిలో వెండి, లక్ష రూపాయలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...