Homeఆంధప్రదేశ్Road Accident | ఘోర ప్రమాదం.. కంటైనర్​ను ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం

Road Accident | ఘోర ప్రమాదం.. కంటైనర్​ను ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం

Road Accident | ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Road Accident | ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరి పేటలోని చిలకలూరిపేట బైపాస్​పై ఈ ప్రమాదం సంభవించింది.

ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Road Accident | వెనుక నుంచి బలంగా..

ముందు వెళ్తున్న ట్రాక్టర్ల లోడు కంటైనర్​ను వెనుక నుంచి షిప్ట్ కారు ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

Must Read
Related News