Eleti Mahipal Reddy | ఏలేటి మహిపాల్ రెడ్డికి ఘననివాళులు

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Eleti Mahipal Reddy | పట్టణంలో మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి (Eleti Mahipal Reddy) వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిపాల్​ రెడ్డి విగ్రహానికి ఆర్మూర్ మాజీ శాసనసభ్యురాలు అన్నపూర్ణమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మల్కన్న గారి మోహన్​రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, […]

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Eleti Mahipal Reddy | పట్టణంలో మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి (Eleti Mahipal Reddy) వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిపాల్​ రెడ్డి విగ్రహానికి ఆర్మూర్ మాజీ శాసనసభ్యురాలు అన్నపూర్ణమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మల్కన్న గారి మోహన్​రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నరసింహారెడ్డి, కమ్మర్​పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సోమ నరేష్, మండల ఉప అధ్యక్షుడు సతీష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Eleti Mahipal Reddy | ముప్కాల్​ మండలంలో..

అక్షరటుడే, ముప్కాల్: దివంగత మాజీ అటవీశాఖ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతిని ముప్కాల్ మండలంలో (Mupkal Mandal) నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముస్కు భూమేశ్, ధనేష్ బుమారెడ్డి, లోక రాములు, అశోక్, ముకీద్, నడుకుడ రమేష్, సీఎం రమేష్, ఎన్ నవీన్, ఉన్ని యాదవ్, వాచ్ నర్సయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...