RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం–1934 ఆధారంగా ఏప్రిల్ 1, 1935న ఆర్​బీఐని స్థాపించారు. మొదట దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉండేది. తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబయికి మార్చారు. ప్రారంభంలో ప్రైవేటు అజమాయిషిలో ఉన్న ఆర్​బీఐని 1949లో జాతీయం చేశారు. అప్పుడు కేంద్ర సర్కారు అధీనంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్​బీఐకి 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉండటం గమనార్హం. RBI land transaction […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం–1934 ఆధారంగా ఏప్రిల్ 1, 1935న ఆర్​బీఐని స్థాపించారు. మొదట దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉండేది. తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబయికి మార్చారు.

ప్రారంభంలో ప్రైవేటు అజమాయిషిలో ఉన్న ఆర్​బీఐని 1949లో జాతీయం చేశారు. అప్పుడు కేంద్ర సర్కారు అధీనంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్​బీఐకి 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉండటం గమనార్హం.

RBI land transaction | 4.61 ఎకరాలకు రూ. 3,472 కోట్ల చెల్లింపు..

ఇక అసలు విషయానికి వస్తే.. ఆర్​బీఐ ముంబయి Mumbai లో అతిపెద్ద భూలావాదేవీ చేపట్టింది. 4.61 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రూ.3,472 కోట్లు చెల్లించింది.

నారీమన్ పాయింట్లో ఉన్న ల్యాండ్​ కోసం ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఈ మొత్తాన్ని చెల్లించడం గమనార్హం. ఈ భూమికి సమీపంలోనే సమీపంలోనే కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు, ముంబయి హైకోర్టు ఉన్నాయి.

ఆర్​బీఐ చేపట్టిన తాజా లావాదేవీ ప్రకారం ఎకరానికి సుమారు రూ. 800 చెల్లించదన్న మాట. ఇక ఈ ల్యాండ్ స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు చెల్లించడం గమనార్హం. భారత్​లో ఈ సంవత్సరం జరిగిన అతిపెద్ద భూమి లావాదేవీగా దీనిని పేర్కొంటున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...