Plane crash | ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్​లో కూలిన విమానం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane crash | గుజరాత్​లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ కూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్​పోర్టు (Ahmedabad airport) నుంచి గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు 200 మందికిపైగా ప్రయాణికులతో లండన్​కు ​ఫైట్​ టేకాఫ్​ అయ్యింది. ఈ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) నేలకూలింది. మెగాని నగర్​లోని షాహీబాగ్​ హోటల్​ సమీపంలో విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో సుమారు 200 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane crash | గుజరాత్​లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ కూలిపోయింది.

అహ్మదాబాద్ ఎయిర్​పోర్టు (Ahmedabad airport) నుంచి గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు 200 మందికిపైగా ప్రయాణికులతో లండన్​కు ​ఫైట్​ టేకాఫ్​ అయ్యింది. ఈ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) నేలకూలింది. మెగాని నగర్​లోని షాహీబాగ్​ హోటల్​ సమీపంలో విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో సుమారు 200 మందికి పైగా ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. 12 ఫైర్​ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...