అక్షరటుడే, ఆర్మూర్: Padmashaali sangham | పద్మశాలి కులస్తులంతా ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కులపెద్దలు అన్నారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో (Kshatriya wedding hall) ఆదివారం ఆర్మూర్ పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో అలయ్బలయ్ (alai balai) కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్, సంతోష్, ఆర్మూర్ సర్వసమాజ్ సభ్యుడు ఐడియా సాగర్, బoడి అనంతరావు, భాస్కర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.