Excise Department | కల్లు డిపోలను తనిఖీ చేసిన అధికారులు

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని కల్లు డిపోలను ఎక్సైస్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తనిఖీ చేశారు. డిపోల్లో కల్లు తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలను గురువారం పరిశీలించారు. Excise Department | లైసెన్స్​ల పరిశీలన నగర పరిధిలోని మూడు కల్లు డిపోలలో లైసెన్స్​లను(License in Depot) అధికారులు పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్​ సోమిరెడ్డి, ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ స్వప్న(Enforcement CI Swapna) మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన కల్లునే తయారు చేయాలని తయారీదారులకు సూచించారు. Excise […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని కల్లు డిపోలను ఎక్సైస్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తనిఖీ చేశారు. డిపోల్లో కల్లు తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలను గురువారం పరిశీలించారు.

Excise Department | లైసెన్స్​ల పరిశీలన

నగర పరిధిలోని మూడు కల్లు డిపోలలో లైసెన్స్​లను(License in Depot) అధికారులు పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్​ సోమిరెడ్డి, ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ స్వప్న(Enforcement CI Swapna) మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన కల్లునే తయారు చేయాలని తయారీదారులకు సూచించారు.

Excise Department | ఈత వనం తనిఖీ..

మల్లారంలో 16 ఎకరాల్లో ఉన్న ఈతవనాన్ని ఈ సందర్భంగా ఎక్సైజ్​ అధికారులు తనిఖీ చేశారు. ఈతవనం నుంచే కల్లును సేకరించాలని.. ఆ కల్లునే విక్రయించాలని తయారీదారులకు సూచించారు. అధికారుల వెంట ఎస్​హెచ్​వో సుష్మిత, ఎన్​ఫోర్స్​మెంట్​ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Excise Department | కూకట్​పల్లిలో ఘటనతో అప్రమత్తం..

హైదరాబాద్​లోని(Hyderabad) కూకట్​పల్లిలో (Kukatpally) కల్తీకల్లు తాగి ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్​ శాఖ అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా నిజామాబాద్(Nizamabad)​ జిల్లాలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా నగరంలోని కల్లుడిపోలను అధికారులు తనిఖీలు చేశారు. స్వచ్ఛమైన కల్లునే అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు.

మల్లారంలో ఈతవనాన్ని పరిశీలిస్తున్న ఎక్సైజ్​ అధికారులు

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...