Local Body Elections | గాంధారి మండల కేంద్రంలో కొనసాగుతున్న నామినేషన్లు

అక్షరటుడే, గాంధారి: Local Body Elections | మండల కేంద్రంలో సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏకాదశి కావడంతో సర్పంచ్ అభ్యర్థులు (Sarpanch candidates) అధిక సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు. తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ భార్య రేణుక ఈసారి సర్పంచ్​ అభ్యర్థిగా నామినేషన్​ వేశారు. గతంలో సర్పంచ్ బరిలో నిలిచి ఓడిన తూర్పు రాజులు భార్య రాజశ్రీ నామినేషన్​ దాఖలు చేశారు. ఇప్పటికే గాంధారి గ్రామ పంచాయతీకి (Gandhari Gram Panchayat) […]

అక్షరటుడే, గాంధారి: Local Body Elections | మండల కేంద్రంలో సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏకాదశి కావడంతో సర్పంచ్ అభ్యర్థులు (Sarpanch candidates) అధిక సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు.

తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ భార్య రేణుక ఈసారి సర్పంచ్​ అభ్యర్థిగా నామినేషన్​ వేశారు. గతంలో సర్పంచ్ బరిలో నిలిచి ఓడిన తూర్పు రాజులు భార్య రాజశ్రీ నామినేషన్​ దాఖలు చేశారు. ఇప్పటికే గాంధారి గ్రామ పంచాయతీకి (Gandhari Gram Panchayat) సర్పంచ్ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్​ వేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియకు అధిక సంఖ్యలో వారి కులస్థులు, గ్రామస్థులు తరలివచ్చారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...