Nizamsagar Project | ‘సాగర్’​ నుంచి యథేచ్ఛగా మొరం తవ్వకాలు

అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | చెరువులు, కుంటల్లో మొరాన్ని దోచేస్తున్న అక్రమార్కులు ఏకంగా నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పై కన్నేశారు. ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే ధీమాతో భారీ జేసీబీలతో నిజాంసాగర్​ బ్యాక్​వాటర్​ ప్రాంతంలో మొరం దందాకు తెరలేపారు. ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా తరలించారు. Nizamsagar Project | పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో.. ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​ ప్రాంతంలో మొరం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. మహమ్మద్​నగర్​ (Mohammad nagar) మండలంలోని హసన్​పల్లి (Hasanpalli) జీపీ పరిధిలోని పిప్పిరేగడి తండాలో […]

అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | చెరువులు, కుంటల్లో మొరాన్ని దోచేస్తున్న అక్రమార్కులు ఏకంగా నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పై కన్నేశారు. ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే ధీమాతో భారీ జేసీబీలతో నిజాంసాగర్​ బ్యాక్​వాటర్​ ప్రాంతంలో మొరం దందాకు తెరలేపారు. ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా తరలించారు.

Nizamsagar Project | పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో..

ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​ ప్రాంతంలో మొరం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. మహమ్మద్​నగర్​ (Mohammad nagar) మండలంలోని హసన్​పల్లి (Hasanpalli) జీపీ పరిధిలోని పిప్పిరేగడి తండాలో ఆదివారం మొరం అక్రమ రవాణాకు తెరదీశారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే రవాణా సాగించారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ (Irrigation Department) అధికారులు వివరణ నిమిత్తం ఫోన్​ చేయగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇకనైనా అధికారులు అక్రమ మొరం రవాణాపై దృష్టి పెట్టి బ్యాక్​ వాటర్​ ప్రాంతంలో మొరం దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...