Kabaddi Association | ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

అక్షరటుడే, ముప్కాల్: Kabaddi Association | ముప్కాల్​ మండల కబడ్డీ అసోసియేషన్​ (Mupkal Mandal Kabaddi Association) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ కబడ్డీ సంఘం (Telangana Kabaddi Association) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కబడ్డీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జీఎన్ఆర్ గార్డెన్స్​లో ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. Kabaddi Association | నూతన కార్యవర్గం ఇదే.. ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్​ ​ఛైర్మన్​గా మోతే గంగారెడ్డి, […]

అక్షరటుడే, ముప్కాల్: Kabaddi Association | ముప్కాల్​ మండల కబడ్డీ అసోసియేషన్​ (Mupkal Mandal Kabaddi Association) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ కబడ్డీ సంఘం (Telangana Kabaddi Association) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కబడ్డీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జీఎన్ఆర్ గార్డెన్స్​లో ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Kabaddi Association | నూతన కార్యవర్గం ఇదే..

ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్​ ​ఛైర్మన్​గా మోతే గంగారెడ్డి, అధ్యక్షుడిగా ఏలేటి గంగాధర్ (విజయ్), ప్రధాన కార్యదర్శిగా ముస్కు శ్రీనివాస్, కోశాధికారి గాండ్ల చిన్న బాలరాజ్, ఉపాధ్యక్షులుగా గద్దల గంగారాం, ఏలేటి రాములు, సహ కార్యదర్శులుగా గొర్రె మోహన్, లోక సుభాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బద్దం హన్మాండ్లు, బుర్కల సాయిలు, కార్యవర్గ సభ్యులుగా ఏలేటి మల్లారెడ్డి, ఇలియాస్, బద్దం అశోక్ రెడ్డి, ముస్కు చిన్న నర్సయ్య, కంచు నరేష్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముస్కు మోహన్, దేవరాజు, సుంకరి ప్రదీప్, గంగారాజు, వై.గంగాధర్, హరీష్, మహేష్, చారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...