​​Uttar Pradesh | ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపిన తల్లి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ​​Uttar Pradesh : ప్రియుడితో హనీమూన్‌(honeymoon)కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపింది ఓ కసాయి తల్లి. ఉత్తరప్రదేశ్ లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్(​​Uttar Pradesh) లోని ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ఓ మహిళ (24)కు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ (Chandigarh)లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జునైద్ అనే వ్యక్తితో ముస్కాన్ అక్రమ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ​​Uttar Pradesh : ప్రియుడితో హనీమూన్‌(honeymoon)కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపింది ఓ కసాయి తల్లి. ఉత్తరప్రదేశ్ లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్(​​Uttar Pradesh) లోని ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ఓ మహిళ (24)కు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ (Chandigarh)లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జునైద్ అనే వ్యక్తితో ముస్కాన్ అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్‌తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న తన పిల్లలకు విషమిచ్చి కడతేర్చింది. పోలీసుల విచారణలో నిందితురాలు నేరం అంగీకరించింది.

కట్టుకున్న దానిని నమ్మి.. ఆమె కోసం, తన ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఊరు కాని ఊరిలో కాయకష్టం చేస్తున్న ఆ భర్తకు కమ్మక ద్రోహి భార్య నిలువునా మోసగించింది. ఇద్దరు పిల్లలను ఆ అభాగ్యుడికి లేకుండా చేసి, అతడి జీవితాన్ని అంధకారం చేసింది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...