Jukkal MLA | పీసీసీ చీఫ్​తో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్​​తో ఎమ్మెల్యే తోట లక్ష్మీరాంతారావు (MLA Thota Lakshmi Kantarao) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ విజయం సాధించడంతో పీసీసీ చీఫ్​కు హైదరాబాద్​లోని ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎన్నికలపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్​​తో ఎమ్మెల్యే తోట లక్ష్మీరాంతారావు (MLA Thota Lakshmi Kantarao) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ విజయం సాధించడంతో పీసీసీ చీఫ్​కు హైదరాబాద్​లోని ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎన్నికలపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేశారని అన్నారు. ఈ గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...