అక్షరటుడే, ఇందూరు: Saraswati Pushkaralu | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు(Saraswati Pushkaralu) కొనసాగుతున్నాయి. కాగా.. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Mla dhanpal suryanarayana) గురువారం కుటుంబ సమేతంగా నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర క్షేత్రాన్ని(Mukteshwar Kshetram) దర్శించుకున్నారు. పుష్కరాలకు తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Saraswati Pushkaralu | సరస్వతి పుష్కరాల్లో అర్బన్ ఎమ్మెల్యే పుణ్యస్నానం
Published on
