Nizamabad City | నగరంలో గంజాయి పట్టివేత

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad City | నగరంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడవ టౌన్​ ఎస్సై హరిబాబు (SI Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్​ చౌరస్తా వద్ద బీహార్​కు (Bihar) చెందిన రాంనాథ్​ మెహతా అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad City | నగరంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడవ టౌన్​ ఎస్సై హరిబాబు (SI Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్​ చౌరస్తా వద్ద బీహార్​కు (Bihar) చెందిన రాంనాథ్​ మెహతా అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి కొనేందుకు అక్కడికి వచ్చిన ఏడుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారికి టెస్ట్​ చేయగా పాజిటివ్​గా వచ్చింది. దీంతో వారిందరిపై కేసు నమోదు చేసి రిమాండ్​ కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...