DGP Jitender | వెంటనే తెలంగాణను వీడండి.. పాక్​ పౌరులకు డీజీపీ హెచ్చరిక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Jitender | తెలంగాణ Telanganaలో ఉన్న పాకిస్తాన్​ పౌరులు pakistani citizens వెంటనే వారి దేశానికి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్​ dgp jitendar హెచ్చరించారు. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాకిస్తాన్​ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా amit sha ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్​ చేసి పాక్​ పౌరులను వెంటనే పంపించివేయాలని సూచించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Jitender | తెలంగాణ Telanganaలో ఉన్న పాకిస్తాన్​ పౌరులు pakistani citizens వెంటనే వారి దేశానికి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్​ dgp jitendar హెచ్చరించారు. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాకిస్తాన్​ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా amit sha ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్​ చేసి పాక్​ పౌరులను వెంటనే పంపించివేయాలని సూచించారు.

తెలంగాణ డీజీపీ జితేందర్ dgp jitender ​శుక్రవారం పాక్​ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 27 తర్వాత వీసాలు visa రద్దవుతాయని, ఆ లోగా వెళ్లిపోవాలన్నారు. మెడికల్‌ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వీసాలు రద్దయిన తర్వాత అక్రమంగా రాష్ట్రంలో ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ Hyderabadలో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారని, వారిపై నిఘా పెట్టామని తెలిపారు.

ఆంక్షల నేపథ్యంలో భారత్‌, పాక్‌ పౌరులు స్వదేశాలకు చేరుకుంటున్నారు. అటారీ బోర్డర్ atari boarder​ నుంచి 120 మంది భారత పౌరులు స్వదేశానికి వచ్చారు. మరోవైపు వాఘా సరిహద్దు wagha boarder నుంచి 180 మంది పాక్ పౌరులు వారి దేశానికి వెళ్లారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...