PCC Chief | కిషన్​రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు: పీసీసీ చీఫ్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ (PCC Chief Bomm Mahesh Kumar Goud) పేర్కొన్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) చేసేందేమీ లేదన్నారు. ఏమీ చేయలేని కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహిస్తామనడం హాస్యాస్పదమన్నారు. […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ (PCC Chief Bomm Mahesh Kumar Goud) పేర్కొన్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) చేసేందేమీ లేదన్నారు. ఏమీ చేయలేని కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహిస్తామనడం హాస్యాస్పదమన్నారు.

PCC Chief | కాంగ్రెస్​ను ప్రజలు శభాష్​ అంటున్నారు..

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు శభాష్​ అంటున్నారని పీసీసీ చీఫ్​ పేర్కొన్నారు. ఇందుకు జూబ్లీహిల్స్​ ఎన్నికలే (Jubilee Hills elections) నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లిహిల్స్​లో కనీసం డిపాజిట్​ కూడా దక్కించుకోలేని బీజేపీ ప్రతినిధులు మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.

PCC Chief | గర్వంగా గ్లోబల్​ సమ్మిట్​..

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో గర్వంగా గ్లోబల్​ సమ్మిట్​ జరుపుకుంటున్నామని పీసీసీ చీఫ్​ పేర్కొన్నారు. కేసీఆర్​ (KCR) చేసిన నిర్వాకం కారణంగా రాష్ట్రం రూ.8లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ఒకవైపు వడ్డీలు కడుతూ మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరో మూడేళ్లలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...