Banswada | వెంకట్ స్వామికి మంత్రిపదవి దక్కడంపై హర్షం

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి (Chennur MLA Gaddam Vivek Venkataswamy) రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం లభించడంతో మాల సంఘం (Mala Sangham) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నస్రుల్లాబాద్ (Nasrullabad) మండల కేంద్రంలో పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. వివేక్ వెంకట స్వామి తెలంగాణ ఉద్యమం (Telangana udyamam) సమయంలో అందర్నీ ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర వహించారన్నారు. కార్యక్రమంలో మాల సంఘం […]

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి (Chennur MLA Gaddam Vivek Venkataswamy) రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం లభించడంతో మాల సంఘం (Mala Sangham) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నస్రుల్లాబాద్ (Nasrullabad) మండల కేంద్రంలో పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.

వివేక్ వెంకట స్వామి తెలంగాణ ఉద్యమం (Telangana udyamam) సమయంలో అందర్నీ ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర వహించారన్నారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు బాల సాయిలు, నర్సింలు, కొక్కెర సాయిలు, సంగయ్య, నెమలి శంకర్, పండరి, బాలయ్య, గోపి, పోచయ్య, రాములు, కిష్టయ్య, మొగులయ్య, నర్సింలు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...