Banswada | రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట్​ (Jogipet) వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ‘ప్రజాగళం’ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న దేవా సక్సేనా బాన్సువాడ మండలం దేశాయిపేటలో నివాసముంటున్నారు. హైదరాబాద్​ నుంచి మంగళవారం బాన్సువాడకు (Hyderabad to Banswada) బైక్​పై వస్తున్న సమయంలో జోగిపేట్​ వద్ద బైక్​ అదుపుతప్పగా దేవా సక్సైనా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి […]

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట్​ (Jogipet) వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ‘ప్రజాగళం’ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న దేవా సక్సేనా బాన్సువాడ మండలం దేశాయిపేటలో నివాసముంటున్నారు.

హైదరాబాద్​ నుంచి మంగళవారం బాన్సువాడకు (Hyderabad to Banswada) బైక్​పై వస్తున్న సమయంలో జోగిపేట్​ వద్ద బైక్​ అదుపుతప్పగా దేవా సక్సైనా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన అకాల మరణంతో జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దేవా సక్సేనా మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...